అల్లు-రాజమౌళి వైరం?

మంచి హిట్ అయిన ఈ సినిమా రకరకాల వివాదాలను ఎదుర్కొంటోంది. తాజాగా సినిమాను విజయనగరం జిల్లాలో బ్యాన్ చేసినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ సినిమా మూల కథ తనదేనని ఎస్పీ చారి మీడియా వర్గాల ద్వారా గగ్గోలు పెడుతున్నారు. ఆయన మంచి న్యాయవాది ద్వారా న్యాయయుద్ధం చేయనున్నట్టు తెలిసింది. ఇక ఏం పిల్లడో పాట మీద వంగపండు ప్రసాద్ ఆందోళన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో నిర్మాత అల్లుకు, దర్శకుడు రాజమౌళికి వైరం తీవ్రమైనట్టు తెలుస్తోంది.
More From
-
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
కోకాపేట్ అల్లు సినిమాస్ లాంచ్ తేదీ అనౌన్స్: ఆ సినిమాలతో బోణీ -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే!












Click it and Unblock the Notifications