అల్లు-రాజమౌళి వైరం?

మంచి హిట్ అయిన ఈ సినిమా రకరకాల వివాదాలను ఎదుర్కొంటోంది. తాజాగా సినిమాను విజయనగరం జిల్లాలో బ్యాన్ చేసినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ సినిమా మూల కథ తనదేనని ఎస్పీ చారి మీడియా వర్గాల ద్వారా గగ్గోలు పెడుతున్నారు. ఆయన మంచి న్యాయవాది ద్వారా న్యాయయుద్ధం చేయనున్నట్టు తెలిసింది. ఇక ఏం పిల్లడో పాట మీద వంగపండు ప్రసాద్ ఆందోళన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో నిర్మాత అల్లుకు, దర్శకుడు రాజమౌళికి వైరం తీవ్రమైనట్టు తెలుస్తోంది.
More From
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications