డిజిపిని వైఎస్ ఏంచేస్తారు?

ఎన్నికల సంఘం యాదవ్ ను తప్పించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిని ఇడుపులపాయలో మఫ్టీలో కలుసుకున్న విషయాన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఎవరి గురించి అయినా ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ నెగిటివ్ గా వస్తే ముఖ్యమంత్రి వైఎస్ వాటిని అనుకూలంగా తీసుకుంటారు. కానీ ఇప్పుడు తన కుమారుడి పత్రికలో యాదవ్ గురించి వచ్చిన వ్యతిరేక వార్తాకథనాన్ని ఆయన ఎలా తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే యాదవ్ ఇచ్చిన పోస్టింగుల మీద ముఖ్యమంత్రి స్టే ఇచ్చినట్టు తెలుస్తోంది.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications