తదుపరి సిఎం ఎవరు?

ఇంతకీ గెలుపెవరిది? ఎవరి అంచనాలు వారి కున్నాయి. సామాన్యులు మాత్రం తమ నిర్ణయాన్ని గుట్టుగా ఓటింగ్ మెషిన్లలో నిక్షిప్తం చేశారు. ఒకటి మాత్రం నిజం రాజశేఖరరెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ బెంగాల్ లో సిపిఎం లాగా పాతుకు పోయినట్టే. కొన్ని మీడియా సంస్ధలకు మళ్ళీ ఇబ్బందులు తప్పవు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే వైఎస్ ప్రభుత్వ అక్రమాల మీద ప్రత్యేక కోర్టును నియమిస్తారు. కేంద్రంలో చంద్రబాబు అనుకూల ప్రభుత్వం ఏర్పడితే వైఎస్ సిబీఐ ఇంటరాగేషన్ ను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. మరో ఇరవై రోజుల్లో ఏం జరగనుందో చూడాలి.
More From
-
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications