వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సీమాంధ్ర రాజధానిగా ఒంగోలు, భూములకు బూమ్
ఆరొందల ఏళ్ళ క్రితమే భవిష్యవాణి విన్పించి ప్రపంచం మొత్తాన్ని నిశ్చేస్టులను చేసిన వీర బ్రహ్మం గారు ఒంగోలుకు అతి సమీపంలో ఉన్న చీమకుర్తి గ్రామం చెన్నై(ఆనాటి మదరాసు) అంత అవుతుందని జోస్యం చెప్పారు. ప్రపంచశ్రేణి గ్రానైట్ గనులు చీమకుర్తిలో ఉన్నాయి. దీనిని ఆధారంగా చేసుకుని ఒంగోలుకు చీమకుర్తికి మధ్య మహానగరం రానుందని రియల్ ఎస్టేట్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో భూముల రేట్లు భాగా పెరుగుతున్నాయి.
Comments
Story first published: Thursday, February 4, 2010, 16:48 [IST]