జగన్ గుట్టు విప్పిన సిబిఐ?

హవాలా మార్గంలో జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు వచ్చాయని, పెట్టుబడుల రూపంలో జగన్ లంచాలు రాబట్టారని సిబిఐ తేల్చినట్లు ఆ ప్రతిక రాసింది. ఈ మేరకు బుధవారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. ప్రతి పెట్టుబడి వెనకా ప్రయోజనం దాగి ఉందని సిబిఐ అభిప్రాయపడినట్లు చెప్పింది. ఇక, హైకోర్టు ఏం చేస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications