సత్య సాయి ఆస్పత్రికి వాస్తు దోషం

ఈ ఆస్పత్రిలో బాబా అన్నయ్య రత్నం శేషం రాజు 1984లో మరణించారు. సాయిబాబా సోదరి వెంకమ్మ 1993లో మరణించింది. ఆ తర్వాత నాలుగేళ్లకు మరో సోదరి పార్వతమ్మ ఇదే ఆస్పత్రిలో చనిపోయింది. పార్వతమ్మ మనవరాలు చేతన రాజు ఇంట్లోనే సత్య సాయిబాబాకు వంటలు చేసి పంపించేవారు. ఆమె ఈశ్వరమ్మ మహిళా సంక్షేమ ట్రస్టుకు నేతృత్వం వహిస్తోంది. బాబా సోదరుడు జానకీ రామయ్య కూడా సత్య సాయిబాబా మరణించిన ఐసియులో మృతి చెందాడు. సత్య సాయి సెంట్రల్ ట్రస్టులో జానకీ రామయ్య కీలక పాత్ర పోషించేవారు. జనకీ రామయ్య కుమారుడు ఆర్.జె. రత్నాకర్ ప్రస్తుతం ట్రస్టు సభ్యుడు. రత్నాకర్ తల్లి మీనాక్షమ్మ సాయిబాబాకు అందరికన్నా సన్నిహితురాలు. ఆమె ఇంటి నుంచే బాబాకు రాగి ముద్ద, వేరుశనగ పచ్చడి వచ్చేవి.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications