జగన్! క్విట్ కర్ణాటక!

జగన్ అక్రమాస్తులపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ రాష్ట్రపతికి వినతిపత్రం పంపామని, ఇదే విషయమై సోమవారం ప్రధానిని కలవనున్నామని జన ప్రవేదిక అధ్యక్షుడు రమేశ్ గౌడ తెలిపారు. కర్ణాటక మంత్రి గాలి జనార్దన్రెడ్డి, ఏపీ మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం కలిసి ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో గనుల పేరిట రూ.కోట్లు కొల్లగొట్టారన్నారు. ఈ డబ్బుతో దేవనహల్లి అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన జగన్ వందల ఎకరాలు సంపాదించారని ఆరోపించారు. తన రక్షణ కోసం కర్ణాటకలో ఉంటూ కర్ణాటకకు వ్యతిరేకంగా దీక్ష చేయడం తగదన్నారు.












Click it and Unblock the Notifications