అఖిలేష్ యాదవ్ ముందు అన్నీ సవాళ్లే

అంతేకాకుండా మేనిఫెస్టోలోని పథకాలు అమలుపర్చడం ఆయనకు మరో సవాల్. విద్యార్థులకు టాబ్లెట్ పిసిలు, ల్యాప్టాప్లు కష్టంతో కూడుకున్న పని. దాదాపు ఇరవై కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందరికీ అవి పంచితే ఆర్థికంగా ప్రభుత్వంపై పెనుభారం. నిరాటంకంగా నాణ్యమైన విద్యుత్ కూడా కష్ట సాధ్యం. మంత్రివర్గంలో యువతకే ఎక్కువ పీట వేయాలని భావిస్తున్న అఖిలేష్కు సీనియర్ల నుండి వ్యతిరేకత వస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి దేశ రాజకీయాలను మలుపు తిప్పగల యుపి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న అఖిలేష్కు అనుభవం కూడా చాలా తక్కువ. మరి ఎంత మేరకు ఆయన సఫలం అవుతారో చూడాలి.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications