వైయస్ జగన్కు మే గండం, 28వ తేదీ

గతంలో తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నప్పటికీ పట్టుబట్టి మహబూబాబాద్ మహబూబాబాద్ ఓదార్పు యాత్రకు వైయస్ జగన్ బయలుదేరారు. అయితే, ఆయన అక్కడికి చేరుకోలేకపోయారు. అడుగడుగునా తెలంగాణవాదులు ఆయన ప్రయాణానికి అడ్డు పడ్డారు. 2010 మే 28వ తేదీన ఆయన మహబూబాబాద్లో ఓదార్పు యాత్రను తలపెట్టారు. ఇది హింసాత్మకంగా మారింది.
పరిస్థితి విషమించడంతో వైయస్ జగన్ ప్రయాణిస్తున్న రైలు మధ్యలోనే ఆగిపోయింది. పోలీసులు వైయస్ జగన్ను అదుపులోకి తీసుకున్నారు. దాంతో జగన్ ఓదార్పు యాత్ర చేపట్టలేకపోయారు. మళ్లీ 2012 మేలో ఆయన గండాలను ఎదుర్కుంటున్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ వేగంగా ముందుకు కదులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ నెల 28వ తేదీ ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. మే 28 తేదీన మహబూబాబాద్ పర్యటన సందర్భంగా పోలీసులు జగన్ను అదుపులోకి తీసుకోవడం, ఈ నెల 28వ తేదీన్నే ఆయన కోర్టుకు హాజరు కావాల్సి రావడం యాదృచ్ఛికమే కావచ్చు గానీ, చాలా మంది ఈ రెండు తేదీలకు లింక్ పెట్టి చూస్తున్నారు. వైయస్ జగన్ను 28వ తేదీన అరెస్టు చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications