భానుమతి జగన్కు జై కొడతారా!?

అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరాములు ముఖ్య నేత. ఆయన తెలుగుదేశం పార్టీలో ముఖ్య లీడర్గా ఎదిగి, మంత్రిగానూ పని చేశాడు. ఆ కుటుంబమంటే పడని మద్దెలచెర్వు సూరి కుటుంబం కాంగ్రెసులో తొలి నుండి ఉంటోంది. పరిటాల హత్య తర్వాత సూరి అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఇలా పలు సందర్భాలలో సూరి సతీమణి భానుమతి కాంగ్రెసు బలోపేతం కోసం ఆందోళన కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవారు.
ఆమె 2004, 2009 సాధారణ ఎన్నికలలో పార్టీ టిక్కెట్ను ఆశించారు. కానీ ఆమెకు మాత్రం పార్టీ మొండి చేయి ఇచ్చింది. పరిటాల కుటుంబానికి ధీటుగా ఎదుర్కోవాలంటే రాజకీయాలలో ఎదగటం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెసు తమకు రెండుసార్లు టిక్కెట్ కేటాయించక పోవడంపై భానుమతి అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.
అయితే ఇన్నాళ్లు టిడిపి, కాంగ్రెసు మాత్రమే ఉండటంతో గంగుల వారి అసంతృప్తి బయటకు కనిపించలేదని, ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పుట్టుకు రావడంతో తనకు ప్రాధాన్యత ఇవ్వని పక్షంలో ఆమె జగన్ పార్టీకి జై కొట్టవచ్చునని అంటున్నారు. అయితే ఆమె ఇప్పటి వరకు ఎక్కడా కాంగ్రెసు పార్టీ పట్ల తన అసంతృప్తిని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఆమె 2014 వరకు వేచి చూసి అప్పుడు కూడా టిక్కెట్ రాకుంటే బయటకు రావచ్చునని అంటున్నారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications