అందమైన శాఖాహారి ఈ ఏపి ముద్దుగమ్మ(ఫొటో)
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఇషితా జైన్(24)కు అరుదైన గౌరవం దక్కింది. పెటా(పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఏనిమల్స్) నిర్వహించిన ‘అందమైన శాకాహరి' పోటీలకు సంబంధించి మహిళా విభాగం లో విజేతగా నిలిచింది.
పెటా విడుదల చేసే పుస్తక ఆమె ఫొటోను ముఖచిత్రంగా వాడనున్నారు. తొమ్మిదిమంది అమ్మాయిలను వెనక్కినెట్టి 2330 ఓట్లతో ఇషిత ప్రథమ స్థానంలో నిలిచింది. ‘నేను నా జీవితాంతం శాకాహారిగానే ఉంటాను. రుచికోసం మరో ప్రాణిని చంపాలని నేననుకోవడంలేదు' అని ఇషిత పేర్కొంది.

‘ఇషితా అందంగా, ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె అందం మా పుస్తకానికి మరింత ఆకర్షణగా తీర్చిదిద్దుతుంది' అని పెటా ఇండియా న్యూట్రిషనిస్ట్ భువనేశ్వరి గుప్తా తెలిపారు. శాఖాహారమే మనిషి ఆరోగ్యానికి మొదటి సూత్రమని చెప్పారు. జంతువుల వధను మాని, శాఖాహారులుగా మారాలని ఆమె పిలుపునిచ్చారు.
కాగా, ఈ పోటీల్లోని పురుషుల విభాగంలో అహ్మద్నగర్కు చెందిన అభిజిత్ వాగ్మేర్ విజేతగా నిలిచాడు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications