అచ్చు అమ్మలాగానే , 68 కిలోలతో ఆమె ఇష్షపడే ఇడ్లీ తయారీ
చెన్నై :జయలలిత మరణించిన రెండు వారాలు దాటుతున్నా అభిమానులు మాత్రం ఇంకా ఆమెను మరిచిపోలేకపోతున్నారు. ఆమె సమాధి వద్ద ప్రతిరోజు వందలాది మంది వచ్చి నివాళులర్పిస్తున్నారు. ఏదో ఒక రకమైన కార్యక్రమాలతో అభిమానులు ఆమె పట్ల అభిమానాన్ని చూపిస్తున్నారు.
జయలలితకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ఆమె ఎక్కువగా టిపిన్ లో ఇడ్లీనే తీసుకొనేవారు. అయితే ఆమె అభిమానులు ఇంకా ఆమెను మరిచిపోలేకపోతున్నారు. అందుకే ఆమె చనిపోయినా ఆమె పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకొనేందుకు ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు.

జయలలితను ఖననం చేసిన మెరీనా బీచ్ వద్ద ఆమె అభిమానులు 68 కిలోల ఇడ్లీని తయారు చేసి ఆమె సమాధి వద్ద ఉంచారు. ఆమె వయస్సు ను సూచించేలా 68 కిలోలతో ఈ ఇడ్లీని తయారు చేశారు.
జయలలిత ముఖం ప్రతిబింబించేలా ఈ ఇడ్లీని తయారు చేశారు. ఆమె వయస్సు 68 ని తెలిపేలా 68 కిలోలతో ఈ ఇడ్లీని తయారు చేశారు. అమ్మ అంటే తమిళ ప్రజలకు ఉన్న అభిమానం ఇంకా మరిచిపోలేక పోతున్నారు. అందుకే వారు ప్రతిరోజూ ఏదో రకమైన కార్యక్రమాలను తీసుకొంటూ తమ అభిమానాన్ని చాటుకొంటున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications