అచ్చు అమ్మలాగానే , 68 కిలోలతో ఆమె ఇష్షపడే ఇడ్లీ తయారీ
చెన్నై :జయలలిత మరణించిన రెండు వారాలు దాటుతున్నా అభిమానులు మాత్రం ఇంకా ఆమెను మరిచిపోలేకపోతున్నారు. ఆమె సమాధి వద్ద ప్రతిరోజు వందలాది మంది వచ్చి నివాళులర్పిస్తున్నారు. ఏదో ఒక రకమైన కార్యక్రమాలతో అభిమానులు ఆమె పట్ల అభిమానాన్ని చూపిస్తున్నారు.
జయలలితకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ఆమె ఎక్కువగా టిపిన్ లో ఇడ్లీనే తీసుకొనేవారు. అయితే ఆమె అభిమానులు ఇంకా ఆమెను మరిచిపోలేకపోతున్నారు. అందుకే ఆమె చనిపోయినా ఆమె పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకొనేందుకు ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు.

జయలలితను ఖననం చేసిన మెరీనా బీచ్ వద్ద ఆమె అభిమానులు 68 కిలోల ఇడ్లీని తయారు చేసి ఆమె సమాధి వద్ద ఉంచారు. ఆమె వయస్సు ను సూచించేలా 68 కిలోలతో ఈ ఇడ్లీని తయారు చేశారు.
జయలలిత ముఖం ప్రతిబింబించేలా ఈ ఇడ్లీని తయారు చేశారు. ఆమె వయస్సు 68 ని తెలిపేలా 68 కిలోలతో ఈ ఇడ్లీని తయారు చేశారు. అమ్మ అంటే తమిళ ప్రజలకు ఉన్న అభిమానం ఇంకా మరిచిపోలేక పోతున్నారు. అందుకే వారు ప్రతిరోజూ ఏదో రకమైన కార్యక్రమాలను తీసుకొంటూ తమ అభిమానాన్ని చాటుకొంటున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications