షాక్: అంబానీ సోదరుల మధ్య 'జియో' చిచ్చు
టెలికం మార్కెట్ లో ప్రకంపనలు రేపిన జియో అంబానీ బ్రదర్స్ మధ్య చిచ్చుపెట్టింది. జియో పై ఆర్ కాం సంచలన ఆరోపణలు చేసింది.
ముంబై: టెలికం మార్కెట్ లో ప్రకంపనలు రేపిన జియో అంబానీ బ్రదర్స్ మధ్య చిచ్చుపెట్టింది. జియో పై ఆర్ కాం సంచలన ఆరోపణలు చేసింది. ముఖేస్ అంబానీ గ్రూప్ కు చెందిన రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్ వల్లే పరిశ్రమ తీవ్ర నష్టాల పాలైందని ఆరోపించి ఆర్ కామ్.
అనిల్ అంబానీ నేతృత్వంలో ఆర్ కామ్ పనిచేస్తోంది. కస్టమర్లను ఆకట్టుకొనేందుకుగాను మార్కెట్ షేర్ పెంచుకొనేందుకుగా జియో అనుసరించిన విధానాలపై సంచలన ఆరోపణలు చేసింది ఆర్ కామ్ సంస్థ. దేశీయ టెలికం కంపెనీల నష్టాలకు జియో అనుసరించిన ఫ్రీ ఆఫర్లు కొంతమేరకు ప్రభావం చూపించాయంటూ ఆర్ కామ్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో ఆరోపించింది.

అప్పుల ఊబిలో కూరుకుపోయి అష్టకష్టాలు పడుతున్న ఆర్ కామ్ జియో పై పలు ఆరోపణలు గుప్పించింది.మార్చిలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జియో వల్లే టెలికం కంపెనీ నష్టాలపాలైనట్టుగా ఆ సంస్థ ఆరోపణలు చేసింది.
చరిత్రలో మొట్టమొదటిసారిగా టెలికం ఆపరేటర్ల అప్పులు వాటి మార్కెట్ క్యాపిటైజేషన్ మించిపోయిందని పేర్కొంది. రుణ పెరుగుదల, రాబడి క్షీణించడం ఫలితంగా టెలికం కంపెనీల రుణ సేవల సామర్థ్యాలు ప్రతికూలంగా ప్రభావితమయ్యాయని తెలిపింది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications