షాక్: అంబానీ సోదరుల మధ్య 'జియో' చిచ్చు
టెలికం మార్కెట్ లో ప్రకంపనలు రేపిన జియో అంబానీ బ్రదర్స్ మధ్య చిచ్చుపెట్టింది. జియో పై ఆర్ కాం సంచలన ఆరోపణలు చేసింది.
ముంబై: టెలికం మార్కెట్ లో ప్రకంపనలు రేపిన జియో అంబానీ బ్రదర్స్ మధ్య చిచ్చుపెట్టింది. జియో పై ఆర్ కాం సంచలన ఆరోపణలు చేసింది. ముఖేస్ అంబానీ గ్రూప్ కు చెందిన రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్ వల్లే పరిశ్రమ తీవ్ర నష్టాల పాలైందని ఆరోపించి ఆర్ కామ్.
అనిల్ అంబానీ నేతృత్వంలో ఆర్ కామ్ పనిచేస్తోంది. కస్టమర్లను ఆకట్టుకొనేందుకుగాను మార్కెట్ షేర్ పెంచుకొనేందుకుగా జియో అనుసరించిన విధానాలపై సంచలన ఆరోపణలు చేసింది ఆర్ కామ్ సంస్థ. దేశీయ టెలికం కంపెనీల నష్టాలకు జియో అనుసరించిన ఫ్రీ ఆఫర్లు కొంతమేరకు ప్రభావం చూపించాయంటూ ఆర్ కామ్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో ఆరోపించింది.

అప్పుల ఊబిలో కూరుకుపోయి అష్టకష్టాలు పడుతున్న ఆర్ కామ్ జియో పై పలు ఆరోపణలు గుప్పించింది.మార్చిలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జియో వల్లే టెలికం కంపెనీ నష్టాలపాలైనట్టుగా ఆ సంస్థ ఆరోపణలు చేసింది.
చరిత్రలో మొట్టమొదటిసారిగా టెలికం ఆపరేటర్ల అప్పులు వాటి మార్కెట్ క్యాపిటైజేషన్ మించిపోయిందని పేర్కొంది. రుణ పెరుగుదల, రాబడి క్షీణించడం ఫలితంగా టెలికం కంపెనీల రుణ సేవల సామర్థ్యాలు ప్రతికూలంగా ప్రభావితమయ్యాయని తెలిపింది.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications