ఫిర్యాదు:ఎంఏల్ఏ కన్పించడం లేదు, శశికళే నిర్భంధించారు
తమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంఏల్ఏ, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఆర్. దురైకన్ను కన్పించడం లేదంటూ ఓ విశ్రాంత ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చెన్నై:తమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఎంఏల్ఏ, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఆర్ .దురైకన్ను కన్పించడం లేదని ఓ విశ్రాంత ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శశికళ, ఆమె కుటుంబసభ్యుల నుండి తమ ఎంఏల్ఏను కాపాడాలని ఆయన ఆ ఫిర్యాదులో కోరారు.
67 ఏళ్ళ బిహెచ్ ఈ ఎల్ విశ్రాంత ఉద్యోగి కె.మహలింగం పాపనాశనం పోలీసులు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహాలింగం అన్నాడిఎంకెలో చురుకైన కార్యకర్త.
శశికళపై పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిన సమయం నుండి తమ ఎంఏల్ఏ దురైకన్ను కన్పించడం లేదంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శశికళ, ఆమె కుటుంబసభ్యులు తమ ఎంఏల్ఏ, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఆర్. దురైకన్నును నిర్భంధించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. స్పెషల్ ఎస్ ఐ. మురుగేషన్ స్వయంగా ఈ పిటిషన్ ను తీసుకొని రిసిప్ట్ కూడ ఇచ్చారు.
తమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఎంఏల్ఏ, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఆర్ .దురైకన్ను కన్పించడం లేదని ఓ విశ్రాంత ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శశికళ, ఆమె కుటుంబసభ్యుల నుండి తమ ఎంఏల్ఏను కాపాడాలని ఆయన ఆ ఫిర్యాదులో కోరారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications