గ్రామాల్లోనే పోస్టుమార్టం: టి స్పీకర్ వివాదాస్పద వ్యాఖ్యలు
తెలంగాణ సభాపతి మధుసూధనా చారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నాయకులను గ్రామాల్లోనే పోస్టుమార్టం చేస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్: తెలంగాణ సభాపతి మధుసూధనా చారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నాయకులను గ్రామాల్లోనే పోస్టుమార్టం చేస్తామని హెచ్చరించారు.
కొందరు నేతలు గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వం నుంచి అది వచ్చిందా, ఇది వచ్చిందా అని ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు.
More From
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications