వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌ విజయవాడ రహదారిపై చౌటుప్పల్‌ వద్ద శనివారం నాడు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.

హైదరాబాద్‌లోనిజీడిమెట్ల పారిశ్రామిక వాడనుంచి సల్ఫ్యూరిక్‌ ఆసిడ్‌తో వెళ్లుతున్న డిసిఎం వ్యాను ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది. వ్యాన్‌లోని సల్ఫ్యూరిక్‌ ఆసిడ్‌ మీదపడటం వల్ల వ్యానులోని ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో మరణించారని పోలీసులు చెప్పారు. మృతుల్లో నలుగురిని శ్రీను, నర్సింహులు, కిరణ్‌ నాయుడు, వెంకన్నగా గుర్తించినట్టు పోలీసులు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X