వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగుదేశం కసరత్తు ప్రారంభం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపికకు తెలుగుదేశం పార్టీ కసరత్తును ప్రారంభించింది. మంగళవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల వారి సమావేశాలను మంత్రులు, సంబంధిత శాసనసభ్యులు ఏర్పాటు చేశారు.

ఈ సమావేశాల్లో అభ్యర్ధుల పానెల్స్‌ను తయారు చేశారు. ఎన్నికలకు సంబంధించి ఇది ప్రాధమిక సమావేశమని ఈ సమావేశాల్లో తయారుచేసిన పానెల్స్‌ నుంచి అభ్యర్ధుల తుది జాబితాను తయారు చేస్తారని సీనియర్‌నేత హోం మంత్రి దేవేంద్రగౌడ్‌ చెప్పారు. ఎన్నికల ప్రచారం తెలంగాణా వంటి సున్నితమైన అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రతిస్పందించాలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు వివరిస్తున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని అభ్యున్నతి పథంలోకి తీసుకుపోతున్నది తమ పార్టీ మాత్రమేనని ఈ విషయం ప్రజలకు కూడా తెలుసునని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X