వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రంలో చైనా పెట్టుబడులు మొదలు
హైదరాబాద్: రాష్ట్రంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశకు ఆర్థిక సహాయం అందించేందుకు చైనా అంగీకరించింది. చైనా ఎగ్జిమ్ బ్యాంక్ ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. 13 మంది సభ్యులతో కూడిన చైనా బృందం గురువారం రాష్ట్రంలోని పర్యటించి ఈ విషయం తెలియజేసింది. జెన్కో ప్రతిపాదించిన వివిధ విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులను ఈ బృందం పరిశీలించింది.
రూ.
1554
కోట్లతో
రాయలసీమ
థర్మల్
పవర్
ప్రాజెక్టు
నిర్మాణం
సాగుతోంది.
ఇందులో
210
మెగావాట్ల
స్థాపిత
సామర్థ్యం
గల
మొదటి
దశ
పూర్తయింది.
420
మెగావాట్ల
స్థాపిత
సామర్థ్యం
గల
రెండవ
దశను
మూడున్నర
ఏళ్లలో
పూర్తి
చేయాలనేది
ఆంధ్రప్రదేశ్
జెన్కో
ఆలోచన.
ఈ
రెండోదశకుగాను
చైనా
కంపెనీ
ఆర్థిక,
సాంకేతిక
సహకారం
అందించడానికి
అంగీకరించింది.
భారతదేశంలో
చైన
కంపెనీ
ఇంత
పెద్ద
యెత్తున
పెట్టుబడి
పెట్టడం
ఇదే
మొదటిసారి.
Comments
Story first published: Thursday, June 21, 2001, 23:53 [IST]