త్రాగునీటికోసం 86కోట్లు
హైదరాబాద్ : త్రాగునీటికోసం తీవ్ర ఇబ్బందులనెదుర్కొంటున్న 22 జిల్లాల ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం 86 కోట్ల రూపాయలను కేటాయించినట్టు రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. తక్షణం 22 కోట్లు డుదల చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు.
రాష్ట్రంలోని
22
జిల్లాలలో
ప్రజలు
త్రాగునీటి
కోసం
సమస్యలు
ఎదుర్కొంటున్నారని
ఆయన
ప్రజల
త్రాగునీటి
సమస్యను
తీర్చేందుకు
ప్రజలు
అన్ని
చర్యలూ
తీసుకుంటుందని
ఆయన
స్పష్టం
చేశారు.
గ్రాdుణ
ప్రాంతాలలో
మంచినీటి
సదుపాయాల
కల్పనకు
ఈ
సంవత్సరం
511
కోట్ల
రూపాయలను
కేటాయించామని
మంత్రి
తెలిపారు.
రానున్న
5సంవత్సరాలలో
5వేల
కోట్ల
రూపాయలతో
గ్రాdుణప్రాంతాలలో
త్రాగునీటి
సదుపాయాలను
మెరుగుపరచాలని
ప్రభుత్వం
నిర్ణయించినట్టు
ఆయన
పేర్కొన్నారు.
నాలుగు
జిల్లాలలో
160
కోట్ల
రూపాయల
వ్యయంతో
త్రాగునీటి
సదుపాయంకోసం
చేపట్టిన
పైలెట్
ప్రాజెక్టులు
సత్పలితాలను
ఇస్తున్నాయని
మంత్రి
వరించారు.
ఇదిలావుండగా,
రాష్ట్రంలో
ప్రజలు
త్రాగునీటికి
అల్లాడుతున్న
నేపద్యంలో
ప్రభుత్వం
త్రాగునీటి
సమస్యలను
పరిష్కరించేందుకు
ప్రత్యేక
నిధులను
కేటాయించకుండా,
సాధారణ
నిధులతోనే
సరిపెడుతున్నదని
సిపిఐఎం
రాష్ట్ర
కార్యదర్శి
బి..
రాఘవులు
ఆరోపించారు.