వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత కెప్టెన్ గంగూలీపై వేటు
కొలంబో: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరబ్ గంగూలీపై వేటు పడింది. శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్లో భారత జట్టు మూడు వరుస అపజయాలను చ చూసిన నేపథ్యంలో గంగూలీ చేసిన వ్యాఖ్యలు వాదాస్పదమయ్యాయి.
గురువారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత గంగూలీ ఆ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై నిషేధం ధించారు. దీంతో గంగూలీ శనివారం మ్యాచ్లో ఆడకపోవచ్చు. శనివారం జరిగే మ్యాచ్లో భారత జట్టుకు వైస్ కెప్టెన్ రాహుల్ ద్రాడ్ నాయకత్వం వహిస్తారు.
Comments
Story first published: Friday, July 27, 2001, 23:53 [IST]