వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగస్టు ఆఖరులో పంచాయితీ ఎన్నికలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికల కార్యక్రమానికి ఎన్నికల కమిషన్‌ సన్నాహాలు ప్రారంభించింది. ఆగస్టు ఆఖరు వారంతో ప్రారంభించి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదన ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎదుట వున్నట్టుగా తెలుస్తున్నది.

ఎన్నికల సన్నాహంలో భాగంగా ఈ నెల 30న ఎన్నికల కమిషన్‌ అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నది. ఈ సమావేశంలో వివిధ పార్టీల అభిప్రాయాలను ఎన్నికల కమిషన్‌ తీసుకుంటుంది. రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియమొత్తం పూర్తియిన కారణంగా ఎన్నికలకు ఏలాంటి ఆటంకాలు వుండవని అధికారులు కూడా భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X