రాజేంద్రసింగ్ కు మెగసెసే
న్యూఢిల్లీః రాజస్థాన్ కు చెందిన సంఘసేవకుడు రాజేంద్ర సింగ్ కు రామన్ మెగసెసే అవార్డు లభించింది. ఆసియా నోబెల్ బహుమతిగా చెప్పుకొనే ఈ అవార్డును 2001 సంవత్సరానికి గాను రాజేంద్ర సింగ్ కు ఇస్తారు. రాజస్థాన్ లో మంచి నీటి నిర్వహణ లోవిశేష కృషి చేసినందుకు గాను ఈయనకు ఈ అవార్డు లభించింది.
రాజేంద్ర సింగ్ తో పాటు చైనాకు చెందిన ఇద్దరికి, జపాన్, ఇండొనేసియా, కాంబోడియా, శ్రీలంకకు చెందిన వివిధ రంగాలలోవిశేష కృషి చేసిన ప్రముఖులకు మెగసెసే అవార్డును సోమవారం ప్రకటించారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications