అగ్నిప్రమాదంలో 13 మంది మృతి

శ్రీనగర్‌ః జమ్ముకాశ్మీర్‌లో ఒక హోటల్లో శుక్రవారం రాత్రి జరిగన అగ్నిప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో టూరిస్టులు వున్నారు.

శ్రీనగర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో వున్న సోపోర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో కనీసం ఎనభై మంది వున్నారని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో హోటల్‌ చుట్టుపక్కల భవనాలు కూడా దెబ్బతిన్నాయి. వంటగ్యాస్‌ సిలెండర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా వార్తలు వచ్చినప్పటికీ ప్రమాద కారణం అధికారికంగా వెల్లడికాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+