వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశం ఆఫీసు ఎదుట రైతు ఆత్మహత్య
హైదరాబాద్ః
గుంటూరు
జిల్లాకు
చెందిన
ఒక
రైతు
తెలుగుదేశం
రాష్ట్ర
కార్యాలయం
ఎదుట
పురుగుల
మందు
తాగి
ఆత్మహత్య
చేసుకున్నాడు.
అప్పుచేసి
పండించిన
పంట
వర్షం
దెబ్బకు
కొరగాకుండా
పోవడంతో
తన
గోడును
ముఖ్యమంత్రికి
విన్నవించి
సాయం
కోరుదామని
వచ్చిన
ఆదయ్య
అనే
రైతు
తన
ప్రయత్నం
ఫలించకపోవడంతోనిస్పృహతో
పురుగుల
మందుతాగి
ఆత్మహత్య
చేసుకున్నట్టుగా
పోలీసులు
వెల్లడించారు.
ఆదయ్య ఎన్టిఆర్ట్రస్ట్ భవనంలో బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ విధంగానైనాసరే కలవాలనే పంతంతో గట్టి ప్రయత్నాలు చేశారనిసెక్యురిటీ సిబ్బంది తీవ్రంగా మందలించి రోడ్డుపైకి తోసేయడంతో తీవ్రంగా నిరాశ చెందాడనిఅంటున్నారు. సాయంత్రం వరకు ఎన్టిఆర్ ట్రస్టు భవనం ముందే వున్న ఆదయ్య సాయంత్రం తనతో తెచ్చుకున్న పురుగుల మందును తాగినట్టుగా తెలిసింది. పోలీసులకు సమాచారంఅంది ఆస్పత్రిలో చేర్చేసరికే ఆయన మరణించాడు.
Comments
Story first published: Saturday, September 29, 2001, 23:53 [IST]