వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశ భద్రతపై అత్యున్నత సమావేశం
న్యూఢిల్లీః
దేశ
అంతర్గత
భద్రతపై
వివిధ
రాష్ట్రాల
ప్రధాన
కార్యదర్శులు,
డిజిపిలతో
కేంద్ర
హోం
మంత్రి
ఎల్కె
అద్వానీ
ఏర్పాటు
చేసిన
అత్యున్నత
స్థాయి
సమావేశం
ఢిల్లీలో
ప్రారంభమైంది.
ఈ
సమావేశానికి
హోం
శాఖ
సహాయ
మంత్రులు
విద్యాసాగర్రావు,
స్వామి
కూడా
హాజరయ్యారు.
విెమానాశ్రయాల
భద్రత,
టెర్రరిస్టుల
అణిచివేత,
న్యూయార్క్
వంటి
సంఘటనలు
జరగకుండా
తీసుకోవల్సిన
జాగ్రత్తలు
తదితరఅంశాలను
ఈ
సమావేశం
చర్చిస్తుందని
తెలిసింది.
అంతర్జాతీయంగా
ఉగ్రవాదుల
కార్యకలాపాలు
పెరగడంతో
మొదటినుంచి
ఉగ్రవాదుల
కారణంగా
వున్న
ముప్పు
వున్న
భారత్
సహజంగానే
కలవరం
చెందుతున్నది.
ఈ
నేపథ్యంలో
కేంద్రం
ఏర్పాటు
చేసిన
ఈ
సమావేశానికి
అత్యంత
ప్రాధాన్యత
వుంది.
Comments
Story first published: Friday, October 5, 2001, 23:53 [IST]