వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణాజలాలలపై కేంద్రం ఉదాసీనం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అంతర్‌ రాష్ట్ర జలాలవివాదాన్ని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం తగు విధంగా చొరవ చూపడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కృష్ణానదీ జలాలను ఆంధ్రప్రదేశ్‌ ఒప్పందానికివిరుద్ధంగా వాడుకుంటున్నదని, ఒప్పందానికి అనుగుణంగా వ్యవహరించాల్సిందిగా కోరుతూ కర్ణాటక రాష్ట్రం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసను ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా సవాలు చేసింది.

నిబంధనలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకుంటున్నదని ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఇరుపక్షాల వాదనలను జస్టిస్‌ పట్నాయక్‌ సారధ్యంలోని ఐదుగురు సభ్యులు బెంచ్‌ కేంద్ర అలసత్వంతో వ్యవహరిస్తున్నదనివిమర్శించారు. ఈ వ్యవహారాన్ని విస్తృత స్థాయి ధర్మాసనానికి నివేదించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X