వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అధికారం గణంపై మండిపాటు
హైదరాబాద్ః
తుపాను
వరదల
తాకిడి
గురైన
జిల్లాల్లో
సహాయ
చర్యలు
చేపడుతున్న
వివిధ
ప్రభుత్వ
శాఖలమధ్య
సమన్వయం
కొరవడటం
పట్ల
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
తీవ్ర
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
నష్టాల
అంచనాల్లో
కూడా
ప్రభుత్వ
శాఖలు
విఫలమయ్యాయని
ఆయన
పేర్కొన్నారు.
కడప,
కర్నూలు,
నెల్లూరు,
అనంతపురం,
చిత్తూరు
జిల్లాల
అధికారులతో
ఆయన
శుక్రవారం
నాడు
టెలీ
కాన్ఫరెన్స్
నిర్వహించారు.
శరవేగంగా
సహాయ
కార్యక్రమాలు
కొనసాగాలని
ఆయన
ఆదేశించారు.
పంటలు
దెబ్బతిన్న
ప్రాంతాల్లో
మళ్లీ
పంటలు
వేయడానికివీలుగా
రైతులకు
అన్నిరకాల
సాయం
అందించాలని
ఆయన
ఆదేశించారు.
ముందుగా
కమ్యూనికేషన్లు,
రహదారులు,
వంతెనలను
పునరుద్దరించాలని,విద్యుత్కు
అంతరాయం
లేకుండా
చూడాలని
ముఖ్యమంత్రి
ఆదేశించారు.
బాధితులకుఅయిదుకిలోల
బియ్యం,
కిరోసిన్
పంపిణీ
ఎలా
జరుగుతున్నది
అధికారులను
అడిగి
తెలుసుకున్నారు.
Comments
Story first published: Friday, October 19, 2001, 23:53 [IST]