వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బడా కంపెనీలపై ఐటి దాడులు
ముంబాయిః ముంబాయి కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని బడా కంపెనీలపై ఐటి అధికారులు దాడులు ప్రారంభించారు. ఈ దాడుల్లో ఇప్పటికే లెక్క తెలియని సుమారు 170 కోట్ల రూపాయలు బయటపడినట్టుగా తెలిసింది.
ఫార్మా, షిప్పింగ్, కన్స్ట్రక్షన్ రంగాల్లో వున్న మూడు ప్రధాన కంపెనీలు తమ దాడులకు కేంద్రంగా వున్నట్టు ఐటి అధికారులు చెప్పారు. ఈ మూడు కంపెనీల ప్రమోటర్ల ఇళ్లపైనా కార్యాలయాలపైనా వాటి శాఖలపైనా ఏకకాలంలో దాడులకు దిగారు. వందలసంఖ్యలో ఐటి అధికారులు ఈ దాడుల్లో పాల్గొంటున్నారు.
Comments
Story first published: Thursday, November 1, 2001, 23:53 [IST]