వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడా కంపెనీలపై ఐటి దాడులు

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయిః ముంబాయి కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని బడా కంపెనీలపై ఐటి అధికారులు దాడులు ప్రారంభించారు. ఈ దాడుల్లో ఇప్పటికే లెక్క తెలియని సుమారు 170 కోట్ల రూపాయలు బయటపడినట్టుగా తెలిసింది.

ఫార్మా, షిప్పింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ రంగాల్లో వున్న మూడు ప్రధాన కంపెనీలు తమ దాడులకు కేంద్రంగా వున్నట్టు ఐటి అధికారులు చెప్పారు. ఈ మూడు కంపెనీల ప్రమోటర్ల ఇళ్లపైనా కార్యాలయాలపైనా వాటి శాఖలపైనా ఏకకాలంలో దాడులకు దిగారు. వందలసంఖ్యలో ఐటి అధికారులు ఈ దాడుల్లో పాల్గొంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X