వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
న్యూఢిల్లీః టెర్రిరిస్టుల నిరోధక చట్టానికి(పోటో) పార్లమెంట్ ఆమోదం ఎట్టిపరిస్థితిలోనూ సాధించితీరుతామని బిజెపి ప్రకటించింది. పోటోను వ్యతిరేకించేవారు ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదని బిజెపి హెచ్చరించింది. రాజ్యసభలో పోటో ఆమోదం పొందకపోతేఅందుకు కాంగ్రెస్, సమాజ్వాది పార్టీలు బాధ్యత వహించాల్సివుంటుందని బిజెపిసీనియర్ నేత జయ్కుమార్ మల్హోత్రా తీవ్రంగా హెచ్చరించారు.
న్యూఢిల్లీః
టెర్రిరిస్టుల
నిరోధక
చట్టానికి(పోటో)
పార్లమెంట్
ఆమోదం
ఎట్టిపరిస్థితిలోనూ
సాధించితీరుతామని
బిజెపి
ప్రకటించింది.
పోటోను
వ్యతిరేకించేవారు
ప్రజల
ఆగ్రహానికి
గురికాకతప్పదని
బిజెపి
హెచ్చరించింది.
రాజ్యసభలో
పోటో
ఆమోదం
పొందకపోతేఅందుకు
కాంగ్రెస్,
సమాజ్వాది
పార్టీలు
బాధ్యత
వహించాల్సివుంటుందని
బిజెపిసీనియర్
నేత
జయ్కుమార్
మల్హోత్రా
తీవ్రంగా
హెచ్చరించారు.
పంజాబ్,
ఉత్తరప్రదేశ్,
ఉత్తరాంచల్,
ఢిల్లీఅసెంబ్లీలకు
జరుగనున్న
ఎన్నికల్లో
ఉగ్రవాదం,
పోటో
ప్రధానఅంశాలుగా
వుంటాయని
ఆయన
స్పష్టం
చేశారు.
పోటోను
వ్యతిరేకించడమంటే
ప్రపంచాన్ని
వణికిస్తున్న
ఉగ్రవాదాన్ని
సమర్ధించడమేనని
ఆయనపేర్కొన్నారు.
Story first published: Saturday, November 3, 2001, 23:53 [IST]