బెంగుళూరుః సైబర్ నేరలను అరికట్టేందుకు దేశంలోనే ప్రప్రధమంగా కర్ణాటక ప్రభుత్వంఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు తొలికేసును జయవంతంగా దర్యాప్తు చేశారు.
ఈ కేసుకు సంబంధించి జయకుమార్ అనే ఇంజనీరునుఅరెస్టు చేశారు. అమెరికాకు చెందిన బహుళ జాతి కంపెనీకి బెదిరింపు మెయిల్స్ ఇవ్వడామే కాకుండా ఆ సంస్థ ఇ-మెయిల్సర్వర్ను క్రాష్ చేసిన ఆరోపణపై జయకుమార్నుఅరెస్టు చేశారు. అమెరికాకు చెందిన ఫొనిక్స్ గ్లోబల్ సొల్యూషన్స్ అనే సంస్థకు జయకుమార్ బెదిరింపు ఇ-మెయిల్స్ ఇచ్చారని భారత్లో కార్యకలాపాలను కట్టిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సివస్తుందని హెచ్చరించారని తెలిసింది.
ఈ
ఇ-మెయిల్స్ను
సంస్థ
మొదట
పట్టించుకోలేదు.
అయితే
అమెరికాలోని
తమ
ఇ-మెయిల్సర్వర్
కుప్పకూలడంతో
వారు
సైబర్
క్రైమ్
పోలీస్స్టేషన్
అధికారులకు
ఫిర్యాదు
చేశారు.
అదే
టెక్నాలజీని
సమర్ధంగా
ఉపయోగించి
దర్యాప్తు
చేసిన
అధికారులు
ఈ
మెయిల్స్
పంపింది
జయకుమార్
అని
కనిపెట్టారు.
ఇటి
చట్టం
కింద
జయకుమార్నుఅరెస్టు
చేసి
కోర్టులో
హాజరుపర్చగా
మేజిస్ట్రేట్
జుడిషియల్
రిమాండ్కుపంపారు.