వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

జయనగరం: జయనగరం జిల్లాపెనుమర్తి గ్రామం దగ్గరలో ఆదివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఇటుకలతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ గాయపడినవారిలో వున్నారు. లారీలోని ఇటుకలపై కూర్చుని వారు ప్రయాణిస్తున్నారు. మరణించినవారందరూ కూలీలే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X