వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
జయనగరం:
జయనగరం
జిల్లాపెనుమర్తి
గ్రామం
దగ్గరలో
ఆదివారం
జరిగిన
ఒక
రోడ్డు
ప్రమాదంలో
నలుగురు
మరణించారు.
మరో
నలుగురు
గాయపడ్డారు.
ఇటుకలతో
వెళ్తున్న
లారీ
బోల్తా
పడడంతో
ఈ
ప్రమాదం
జరిగింది.
గాయపడినవారిని
ఆస్పత్రికి
తరలించారు.
లారీ
డ్రైవర్,
క్లీనర్
గాయపడినవారిలో
వున్నారు.
లారీలోని
ఇటుకలపై
కూర్చుని
వారు
ప్రయాణిస్తున్నారు.
మరణించినవారందరూ
కూలీలే.
Comments
Story first published: Sunday, November 25, 2001, 23:53 [IST]