రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

జయనగరం: జయనగరం జిల్లాపెనుమర్తి గ్రామం దగ్గరలో ఆదివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఇటుకలతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ గాయపడినవారిలో వున్నారు. లారీలోని ఇటుకలపై కూర్చుని వారు ప్రయాణిస్తున్నారు. మరణించినవారందరూ కూలీలే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+