వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాషింగ్టన్‌ః తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు అమెరికా అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నది. తీవ్రవాదం గురించి, తీవ్రవాదుల గురించి ఏ మాత్రం ఉపయోగపడే సమాచారం అందించినా అమెరికాలో వుండేందుకు శాశ్వత పౌరసత్వాన్ని, వీసాను ఇవ్వనున్నట్లు అమెరికా అటార్నీ జనరల్‌ ప్రకటించారు. తీవ్రవాదుల గురించి ఉపయోగపడే సమాచారం అందించే విదేశీలుయలకే ఈ పధకం వర్తిస్తుంది.

By Staff
|
Google Oneindia TeluguNews

తీవ్రవాదుల గురించి సమాచారం తెలిసన వారు ఎఫ్‌.బి.ఐ.కి ఆ సమాచారాన్నిఅందించాల్సి వుంటుంది. అమెరికాను గడగడలాడిస్తున్న తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ఈ పధకం బాగా ఉపయోగపడుతుందని బుష్‌ ప్రభుత్వం భావిస్తున్నది. పౌరసత్వం,వీసా సదుపాయం కల్పించి, తీవ్రవాదం గురించి పూర్తి సమాచారంసేకరించి, భవిష్యత్తులో మరిన్ని ఉపద్రవాలు సంభవించకుండా అడ్డుకోవాలన్నిది అమెరికా లక్ష్యంగా కనిపిస్తున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X