వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సరిహద్దులో గుంటూరు జవాను మృతి
గుంటూరు
:
భారత
సరిహద్దుల్లో
భారత్,
పాక్లకు
మధ్య
జరుగుతున్న
ఘర్షణల్లో
గుంటూరు
జిల్లాలకు
చెందిన
షేక్
మీరావలి(30)
అనే
జవాను
మృతి
చెందాడు.
మీరావలి
గుంటూరు
జిల్లా
అమృతలూరు
గ్రామానికి
చెందినవాడు.
జలంధర్
10వ
ఇంజనీర్
రెంజ్మింటులో
బుల్డోజర్
ఆపరేటర్గా
పనిచేస్తున్న
మీరావలి
రాజస్ధాన్
సరిహద్దుల్లో
జరిగిన
మైన్బ్లాస్ట్లో
ప్రాణాలొదిలినట్టు
ఆదివారం
నాడు
జలంధర్నుంచి
మీరావలి
కుటుంబ
సభ్యులకు
సమాచారం
అందింది.
నిరుపేద కుటుంబానికి చెందిన మీరావలి 1990వ సంవత్సరంలో ఆర్మీలో చేరాడు. మీరావలి మరణవార్త తెలిసి ఈ ప్రాంత ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు.
Comments
Story first published: Wednesday, December 26, 2001, 23:53 [IST]