వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరో 25 లక్షల ఇళ్ళలో దీపం
కరీంనగర్ః
రాష్ట్రంలో
దీపం
పథకం
కింది
మరో
25లక్షల
గ్యాస్
కనెక్షన్లు
మంజూరు
చేయనున్నట్లు
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
వెల్లడించారు.
16వ
విడత
జన్మభూమి
కార్యక్రమంలో
భాగంగా
చంద్రబాబు
గురువారం
ఉత్తర
తెలంగాణా
జిల్లాల్లో
పర్యటించారు.
ఆదిలాబాద్,
కరీంనగర్
జిల్లాల్లో
ఆయన
విస్తృతంగా
పర్యటించారు.
కరీంనగర్
జిల్లాలో
పర్యటించిన
చంద్రబాబు
నాయుడు
వివిధ
అభివృద్ధి
పథకాలను
సమీక్షించారు.
కరీంనగర్
జిల్లాల
తంగిళ్ళపల్లి
గ్రామసభలో
మాట్లాడుతూ
రాష్ట్ర
మహిళా
వికాసానికి
మరో
25
లక్షల
గ్యాస్
కనెక్షన్లు
మంజూరు
చేస్తున్నట్లు
ప్రకటించారు.
రాష్ట్రంలో
పేదరికం
నిర్మూలన
జరిగే
వరకు
అభివృద్ధి
పథకాలను
నిలిపే
ప్రసక్తి
లేదని
చంద్రబాబు
హామీ
ఇచ్చారు.
Comments
Story first published: Thursday, January 3, 2002, 23:53 [IST]