వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ కు సాక్ష్యాలు చూపిన భారత్
ఖాట్మండూః గత పదేళ్ళలో భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించి పాకిస్తాన్ లో వుంటున్న తీవ్రవాదలపై సాక్ష్యాధారాలను భారత్ గురువారం వెల్లడించింది. తమ దేశంలో వున్న తీవ్రవాదులు భారత్ లో అరాచకం సృష్టించినట్లు సాక్ష్యాధారాలు చూపాల్సిందిగా పాకిస్తాన్ భారత్ ను కోరిన విషయం విదితమే. పాక్ కోరిక మేరకు భారత విదేశాంగ శాఖ మంత్రి జస్వంత సింగ్ సాక్ష్యాధారాలు వెల్లడించారు.
Comments
Story first published: Thursday, January 3, 2002, 23:53 [IST]