వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లా కమిషన్‌ చైర్మన్‌గా జగన్నాథరావు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః లా కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ జగన్నాథరావును నియమించారు. కమిషన్‌ చైర్మన్‌గా వున్న జస్టిస్‌ జీవన్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌గా వున్న జగన్నాథరావును నియమిస్తున్నట్టుగా ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్‌ జగన్నాథరావు న్యాయవాదులు, న్యాయమూర్తుల కుటుంబంలో జన్మించారు. లాలో పట్టా పుచ్చుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 1960లో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 1982లో అక్కడే ఆయన జడ్జీగా నియమితులయ్యారు. 1991లో కేరళ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా పదోన్నతిపొందారు. అదే హోదాలో 1994లో ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 1997లో సుప్రీం కోర్టు జడ్జీగా నియమితులయ్యారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X