వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడపలో ముగ్గురి దారుణహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

కడపః కడప జిల్లాలోని బోనాల గ్రామం సమీపంలో రాజకీయ కక్షల కారణంగా ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. తమ సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బోనాలకు వచ్చిన ఈ ముగ్గురు వ్యక్తులపై ప్రత్యర్ధులు బాంబులతో దాడి జరిపారని పోలీసులు చెప్పారు.

హతులు ముగ్గురు కూడా బోనాలకు చెందినవారేనని అయితే రాజకీయ గొడవల వల్ల వారు వేరే ప్రాంతానికి వలసవెళ్లారని పోలీసులు వివరించారు. బంధువు మృతివార్త తెలిసి స్వగ్రామానికి వచ్చిన వారిపై ప్రత్యర్ధులు బాంబు దాడి జరిపారని పోలీసులు వెల్లడించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X