వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉత్తరభారతంలో భూకంపం
న్యూఢిల్లీః గురువారం మధ్యాహ్నం పెను భూకంపం ఉత్తర భారతాన్ని కుదిపివేసింది. రెక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 5.8గా నమోదైంది. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ కు ఈశాన్య భాగంలో 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ భూకంపం తీవ్రతకు ఢిల్లీ, జమ్మూ, పంజాబ్, హర్యానాల్లో ప్రకంపనాలు సంభవించాయి. గురువారం మధ్యాహ్నం 12.35 గంటలకు సంభవించిన ఈ భూకంపం 46 సెకండ్ల పాటు కొనసాగింది.
Comments
Story first published: Thursday, January 3, 2002, 23:53 [IST]