భీమవరంలో ప్రమాదం-ఆరుగురు మృతి

కాకినాడః పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మొగల్తూరు నుంచి భీమవరం వస్తున్న టాటాసుమో వాహనం అదుపుతప్పి కరెంట్‌ పోల్‌ ను డీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.

దుర్ఘనటలో మరణించిన వారిలో ఐదుగురు మహిళులు వున్నారు.
టాటాసుమో మితిమీరన వేగంతో వస్తూ అదుపుతప్పడంతో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+