వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లాడెన్ మరణించే వుంటాడు: ముషారఫ్
న్యూఢిల్లీః అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్ లాడెన్కు చెందిన తీవ్రవాద సంస్థ అల్ఖైదాతో 30 మంది భారతీయులకు సన్నిహిత సంబంధాలు వున్నట్టుగా భారతప్రభుత్వానికి సమాచారంఅందింది. ఈ 30 మందిలో అమెరికాలో అరెస్టు చేసిన హైదరాబాద్ యువకులు ఆయూబ్ అలీఖాన్, అజ్మత్ జావీద్ కూడా వున్నారు. అమెరికన్ దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ ఈ జాబితాను భారత ప్రభుత్వానికిఅందజేసింది.
Comments
Story first published: Saturday, January 19, 2002, 23:53 [IST]