వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగరాజన్‌కు పద్మ విభూషణ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: భారత్‌తో ఉద్రిక్త రహిత పరిస్థితిని తాను కోరుకుంటున్నానని పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషారఫ్‌ భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయితో అన్నారు. విభేదాల పరిష్కారానికి తాను చర్చలకు సిద్ధంగా వున్నానని ఆయన చెప్పారు.

వాజ్‌పేయికి ముషారఫ్‌ రిపబ్లిక్‌ డే సందేశంపంపారు. ఉభయ దేశాలు కలిసి శాంతి, ప్రగతి పయనం సాగించడానికి తాను భారత్‌తో చర్చలు జరపడానికి సిద్ధంగా వున్నానని, భారత్‌తో ఉద్రిక్త రహిత, మంచి పొరుగు సంబంధాలను ఏర్పరుచుకోవాలని పాకిస్థాన్‌ వాంఛిస్తోందని ఆయన ఆ సందేశంలో అన్నారు.

రిపబ్లిక్‌ డే సందర్భంగా ముషారఫ్‌ భారత రాష్ట్రపతికె.ఆర్‌. నారాయణన్‌కు ఒక సందేశం పంపారు. రాష్ట్రపతికి సంప్రదాయసిద్ధమైన శుభాకాంక్షలు తెలియజేసే సందేశాన్నిపంపారు. వాజ్‌పేయికి రాజకీయ సందేశం పంపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X