కృష్ణాజిల్లా ప్రమాదంలో ముగ్గురు మృతి

విజయవాడః కృష్ణా జిల్లా పరిటాల వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఓమినీ ట్రక్కు - లారీ డీ కొన్ని దుర్ఘటనలో తాడేపల్లి గూడెంకు చెందిన ట్రక్కు డ్రైవర్‌ మరణించాడు. అతనితో పాటు క్లీనర్‌ కూడా ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.

ఈ ప్రమాదంలో మరణించిన మూడో వ్యక్తి ఎవరైందీ ఇంకా తెలియలేదు. పోలీసులు సంఘటనా స్థలం చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+