వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రభుత్వంతోచర్చలకు సిద్ధమే: విహెచ్పి
న్యూఢిల్లీ:
అయోధ్యలో
రామాలయ
నిర్మాణంపై
ప్రభుత్వంతో
చర్చలు
జరిపేందుకు
మార్చి
12వ
తేదీ
వరకు
తమ
తలుపులు
తెరిచే
వుంటాయనివిశ్వ
హిందూ
పరిషత్
(విహెచ్పి)
ప్రకటించింది.
రామాలయ
నిర్మాణాన్ని
మార్చి
12వ
తేదీ
తర్వాత
చేపడుతామని
విహెచ్పి
కార్యనిర్వాహక
అధ్యక్షుడుఅశోక్
సింఘాల్
గురువారం
విలేకరులతో
చెప్పారు.
Comments
Story first published: Thursday, January 31, 2002, 23:53 [IST]