ప్రభుత్వంతోచర్చలకు సిద్ధమే: విహెచ్పి
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణంపై ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు మార్చి 12వ తేదీ వరకు తమ తలుపులు తెరిచే వుంటాయనివిశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) ప్రకటించింది. రామాలయ నిర్మాణాన్ని మార్చి 12వ తేదీ తర్వాత చేపడుతామని విహెచ్పి కార్యనిర్వాహక అధ్యక్షుడుఅశోక్ సింఘాల్ గురువారం విలేకరులతో చెప్పారు.












Click it and Unblock the Notifications
