వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టర్కీలో భూకంపం- 45 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

అఫ్‌యోన్‌ః టర్కీ పశ్చిమ ప్రాంతంలో ఆదివారం నాడు సంభవించినపెను భూకంపం వల్ల కనీసం 45 మంది మరణించారు. రాజధాని ఆంకారాకు నైరుతి దిశగా దాదాపు 250 కిలోమీటర్ల తూపంలోని అఫ్‌యోన్‌ పట్టణంలో అనేక భవనాలు నేలమట్టంఅయినట్టుగా సమాచారం అందింది.

స్థానిక గవర్నర్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా మృతుల సంఖ్య 45 వున్నట్టుగా వెల్లడించినప్పటికీ ఈ సంఖ్య ఇంకా ఎక్కువే వుండే అవకాశం వున్నదనిఅంటున్నారు. భూకంపం తీవ్రత రిక్టార్‌ స్కేల్‌పై 6గా నమోదైనట్టు చెబుతున్నారు.స్వల్పవ్యవధిలోనే రెండు సార్లు భూమి తీవ్రంగా కంపించినట్టుగా తెలిసింది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుని వున్నారు. శిథిలాలు తొలిగిస్తే మృతుల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్య తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. టర్కీ ప్రభుత్వం వెంటనే సహాయ బృందాలను రంగంలోకి దింపింది. గ్రీస్‌ వంటి పొరుగు దేశాలు కూడా సాయంఅందించడానికి ముందుకువచ్చాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X