వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయకు విముక్తిపైవిచారణ వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీఃప్లెజంట్‌ స్టే హోటల్‌ కేసులో జయలలితను నిర్దోషిగాపేర్కొంటూ మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ పైవిచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. డిఎంకె న్యాయవాది సాయి భారతి దాఖలు చేసిన పిటిషన్‌ ను పరిశీలించిన జస్టిస్‌షా, జస్టిస్‌ అగర్వాల్‌ తో కూడాని బెంచ్‌ తమిళనాడు ప్రభుత్వం తరపున ఇందుకు సంబంధించి ఏవైనా అభ్యర్థనలు వున్నాయేమో పరిశీలించాల్సిందిగా రిజిస్ట్రార్‌ నుకోరారు.

టాన్సి, ప్లజెంట్‌స్టే హోటల్‌ కేసుల్లో జయలలితను నిర్దోషిగాపేర్కొంటూ మద్రాస్‌ హైకోర్టు డిసెంబర్‌ నాలుగున తీర్పు చెప్పినవిషయం విదితమే. టాన్సి కేసులో మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ కూడా సాయి భారతి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X