కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంటిపై దాడి: ఇద్దరు మృతి

ఇంఫాల్‌: మణిపూర్‌లోని కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంటిపై సాయుధమిలిటెంట్లు దాడి చేసి ఒక భద్రతా జవానుతో పాటు ఇద్దర్ని హత్య చేశారు. ఈ దాడిలో మరో నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు మణిశంకర్‌ అయ్యర్‌, కాంగ్రెస్‌ హీరోక్‌ నియోజకవర్గం అభ్యర్థిఎం. ఓకేంద్రో హీరోక్‌ పార్ట్‌ టూ ఏరియాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని తిరిగి వచ్చిన పది నిమిషాలకే ఈ సంఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఎకె 47రైఫిల్స్‌తో మిలిటెంట్లు ఓకేంద్రో ఇంటిలోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించారు.మిలిటెంట్లు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో మణిపూర్‌రైఫిల్స్‌ జవానుతో పాటు ఒక పార్టీ కార్యకర్త మరణించారు.

ఓకేంద్రో మాత్రం సురక్షితంగా బయట పడగలిగారు. ఈ దాడిలో మరో నలుగురు కార్యకర్తలకు బుల్లెట్‌ గాయాలు అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+