వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయోటెక్నాలజీ రంగంలో ఎంఒయు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బయోటెక్నాలజీ రంగంలో అమెరికాలోని నార్త్‌ కరోలినా రాష్ట్రంతో అవగాహన కుదుర్చుకుంది. పలు అమెరికా కంపెనీలతో ఒప్పందాలపై సంతకాలు చేసింది. అమెరికా పర్యటనలో వున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం నార్త్‌ కరోలినాలోని రీసెర్చ్‌ ట్రయాంగిల్‌ పార్క్‌ను సందర్శించారు.

బయోటెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌, నార్త్‌ కరోలినాల మధ్య విస్తృత సహకారాన్నపెంపొందించడం చంద్రబాబు పర్యటన లక్ష్యం. ఆయన వెంట రాష్ట్రానికి చెందిన 15 మంది సభ్యుల ప్రతినిధి బృందం వుంది.వీరికి బయోటెక్నాలజీ ఇంటర్నేషనల్‌ సంస్థ మధ్యాహ్నంవిందు ఇచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు, సివెంటికెమ్‌ సంస్థకుచెందిన డాక్టర్‌ భాస్కర్‌ వేనేపల్లి అవగాహనా పత్రంపై సంతకాలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X