వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నోబెల్ శాంతికి బుష్, బ్లెయిర్
లండన్ః
నోబెల్
శాంతి
బహుమానానికి
అమెరికా
నేత
జార్జ్బుష్,
ఇంగ్లాండ్
ప్రధాని
టోనీబ్లెయిర్
రంగంలో
వున్నారు.
టెర్రరిజాన్ని
నిర్ధాక్షిణ్యంగా
అణిచివేసి
ప్రపంచంలో
శాంతిని
పాదుకొల్పడానికి
కృషి
చేసినందుకు
ఈ
ఇద్దరు
నేతలు
నోబెల్
శాంతి
పురస్కారానికి
అన్ని
విధాల
అర్హులని
నార్వేకు
చెందిన
హరాల్డ్
టోమ్
నెస్విక్
చెప్పారు.
Comments
Story first published: Wednesday, February 6, 2002, 23:53 [IST]