వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ కు కాశ్మీర్ దక్కదుః వాజ్పేయి
ఫిరోజ్ పూర్ః జమ్ము కాశ్మీర్ లోఅంగుళం నేల కూడా పాకిస్తాన్ కు విడిచిపెట్టే ప్రసక్తి లేదని భారత ప్రధాని అటల్బిహారీ వాజ్ పేయి స్పష్టం చేశారు. పాకిస్తాన్ కాశ్మీర్ దినోత్సవాన్ని జరుపుకోవచ్చు.... అయితే వారికి కాశ్మీర్ మాత్రం దక్కదు అను పంజాబ్ లో ఎన్నికల ప్రచార సభలో వాజ్పేయి తెగేసి చెప్పారు.
Comments
Story first published: Wednesday, February 6, 2002, 23:53 [IST]