వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐర్లాండ్ నేతలతో బాబు భేటీ
వాషింగ్టన్ః అమెరికావిమానం జరిపిన క్షిపణి దాడిలో అంతర్జాతీయ తీవ్రవాద ఒసామాబిన్ లాడెన్ మరణించాడని వార్తలు వెలువడ్డాయి.పైలట్ లేని సిఐఎ విమానం సోమవారం రాత్రి ఆగ్నేయ ఆఫ్ఘనిస్తాన్ లోసీనియర్ అల్ ఖైదా నేతలు సమావేశం అయిన సందర్భంగా క్షిపణి దాడి జరిపింది. ఈ దాడిలో లాడెన్ తో పాటు ప్రముఖ అల్ ఖైదా నేతలు కూడా దుర్మరణం పాలయ్యారని భావిస్తున్నారు.
Comments
Story first published: Friday, February 8, 2002, 23:53 [IST]